21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!
- November 28, 2022
కువైట్: 21 మంది మత్స్యకారులు వాడుతున్న వలలపై మోనోఫిలమెంట్ నూలు ఉన్నందున వారిని బహిష్కరణ వేటు వేయనున్నారు. మోనోఫిలమెంట్ నూలు ఉండటంతో 21 మంది మత్స్యకారులను బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ చిన్న ఉల్లంఘనలకు వారిని బహిష్కరించవద్దని కువైట్ ఫిషర్మెన్ యూనియన్ హెడ్ ధహెర్ అల్-సువాయాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న మత్య్యకార కార్మిక వర్గంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అల్-సువయాన్ కువైట్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







