21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!
- November 28, 2022
కువైట్: 21 మంది మత్స్యకారులు వాడుతున్న వలలపై మోనోఫిలమెంట్ నూలు ఉన్నందున వారిని బహిష్కరణ వేటు వేయనున్నారు. మోనోఫిలమెంట్ నూలు ఉండటంతో 21 మంది మత్స్యకారులను బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ చిన్న ఉల్లంఘనలకు వారిని బహిష్కరించవద్దని కువైట్ ఫిషర్మెన్ యూనియన్ హెడ్ ధహెర్ అల్-సువాయాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న మత్య్యకార కార్మిక వర్గంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అల్-సువయాన్ కువైట్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









