21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!
- November 28, 2022
కువైట్: 21 మంది మత్స్యకారులు వాడుతున్న వలలపై మోనోఫిలమెంట్ నూలు ఉన్నందున వారిని బహిష్కరణ వేటు వేయనున్నారు. మోనోఫిలమెంట్ నూలు ఉండటంతో 21 మంది మత్స్యకారులను బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ చిన్న ఉల్లంఘనలకు వారిని బహిష్కరించవద్దని కువైట్ ఫిషర్మెన్ యూనియన్ హెడ్ ధహెర్ అల్-సువాయాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న మత్య్యకార కార్మిక వర్గంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అల్-సువయాన్ కువైట్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







