కువైట్ విదేశాంగ మంత్రితో భారత రాయబారి భేటీ
- December 16, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారిగా కొత్తగా నియమితులైన హెచ్.ఇ. డా. ఆదర్శ్ స్వైకా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను(క్రెడెన్షియల్స్) ను అందజేశారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం భారత రాయబారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలు మరింత పురోగతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







