కువైట్ విదేశాంగ మంత్రితో భారత రాయబారి భేటీ
- December 16, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారిగా కొత్తగా నియమితులైన హెచ్.ఇ. డా. ఆదర్శ్ స్వైకా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను(క్రెడెన్షియల్స్) ను అందజేశారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం భారత రాయబారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలు మరింత పురోగతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







