ధోఫర్లోని 13 హోటళ్ల పై కేసులు నమోదు
- December 16, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నందుకు 13 సంస్థలకు నోటీసులు జారీ చేసినటట్లు హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ(MHT) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, దాంతో 13 సంస్థలపై దాడులు చేసి నోలీసులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టూరిజం చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను నివారించడానికి షరతులు నెరవేరే వరకు ప్రాక్టీస్ కార్యకలాపాలను ఆపివేయాలని సదరు సంస్థలను ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









