ధోఫర్లోని 13 హోటళ్ల పై కేసులు నమోదు
- December 16, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నందుకు 13 సంస్థలకు నోటీసులు జారీ చేసినటట్లు హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ(MHT) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, దాంతో 13 సంస్థలపై దాడులు చేసి నోలీసులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టూరిజం చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను నివారించడానికి షరతులు నెరవేరే వరకు ప్రాక్టీస్ కార్యకలాపాలను ఆపివేయాలని సదరు సంస్థలను ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







