బహ్రెయిన్ లో 361 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- December 16, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో 361 మంది ఖైదీలకు క్షమాభిక్ష

బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 361 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. విడుదలైన ఖైదీలు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్యం.. ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపనకు గుర్తుగా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com