బహ్రెయిన్ లో 361 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- December 16, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 361 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. విడుదలైన ఖైదీలు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్యం.. ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపనకు గుర్తుగా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









