బహ్రెయిన్ లో 361 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- December 16, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 361 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. విడుదలైన ఖైదీలు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్యం.. ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపనకు గుర్తుగా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







