చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా
- December 17, 2022
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివాసితులను హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించే నేరాలు 2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31లోని ఆర్టికల్ 209 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలుశిక్షతోపాటు Dh100,000 -Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







