డుకుమ్ రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- December 28, 2022
మస్కట్: డుకుమ్ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 'దుక్మ్ హాస్పిటల్లోని అత్యవసర విభాగానికి మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది రోగులు వచ్చారు.’ అని అల్ వుస్టా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి మోస్తరు గాయం కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొంది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







