వివాదాస్పద వ్యాఖ్యలు: టీచర్కి 500,000 దిర్హామ్ల ఫైన్
- April 28, 2016
రిటైర్డ్ టీచర్కి 500,000 ఫైన్ విధించింది న్యాయస్థానం. ఆమె తన అంకుల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యల్ని వాట్సాప్లో పంపారు. నిందితురాలికి మెటర్నల్ అంకుల్ బాధితుడు వేరే మతానికి చెందిన వ్యక్తి. దాంతో, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వాట్సాప్లో మెసేజ్లను పంపింది బాధితురాలు. నవంబర్ 2015 నుండి జనవరి 2016 వరకు ఈ మెసేజ్ల ప్రసహనం నడిచింది. తాను బాధ్యతగల టీచర్ ఉద్యోగంలో ఉన్నాననీ, తనకు అన్నీ తెలుసనీ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తనను మెచ్చుకునేవారనీ, 29 ఏళ్ళుగా టీచర్గా పనిచేశానని, అయితే తనను ఆ వ్యక్తి వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన వద్ద డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి తనను అవమానపర్చాడనీ, తాను క్యాన్సర్తో బాధపడుతున్నా తనపై వేధింపులు కొనసాగించడంతోనే తన ఆగ్రహాన్ని మెసేజ్లు పంపడం ద్వారా తీర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ న్యాయస్థానానికి తెలిపారు. బాధిత అంకుల్, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా తిట్టడంతోపాటు తనను అవమానించిందంటూ న్యాయస్థానానికి తెలియజేశాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









