1000 మంది పర్యాటకులతో కువైట్ వచ్చిన క్రూయిజ్ షిప్
- January 10, 2023
కువైట్: సుమారు 1000 మంది యూరోపియన్ పర్యాటకులతో MS ARTANIA షిప్ షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. 2012 తరువాత ఓ క్రూయిజ్ షిప్ కువైట్ పోర్టుకు రావడం ఇదే తొలిసారి. కువైట్ టూరిజం ప్రోగ్రామ్లో భాగంగా ఈ క్రూయిజ్ షిప్ కువైట్ చేరుకుందని కువైట్ పోర్ట్స్ కార్పొరేషన్ తెలిపింది. “న్యూ కువైట్ 2035” విజన్ ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రొత్సహిస్తున్నట్లు పేర్కొంది. 231 మీటర్ల పొడవు, 9 అంతస్తుల ఎత్తు ఉన్న క్రూయిజ్ షిప్ "ఆర్టానియా"ను జర్మన్ కు చెందిన క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ఫీనిక్స్ రీసెన్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









