1000 మంది పర్యాటకులతో కువైట్ వచ్చిన క్రూయిజ్ షిప్
- January 10, 2023
కువైట్: సుమారు 1000 మంది యూరోపియన్ పర్యాటకులతో MS ARTANIA షిప్ షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. 2012 తరువాత ఓ క్రూయిజ్ షిప్ కువైట్ పోర్టుకు రావడం ఇదే తొలిసారి. కువైట్ టూరిజం ప్రోగ్రామ్లో భాగంగా ఈ క్రూయిజ్ షిప్ కువైట్ చేరుకుందని కువైట్ పోర్ట్స్ కార్పొరేషన్ తెలిపింది. “న్యూ కువైట్ 2035” విజన్ ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రొత్సహిస్తున్నట్లు పేర్కొంది. 231 మీటర్ల పొడవు, 9 అంతస్తుల ఎత్తు ఉన్న క్రూయిజ్ షిప్ "ఆర్టానియా"ను జర్మన్ కు చెందిన క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ఫీనిక్స్ రీసెన్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!