ఫర్వానియా ప్రాంతంలో 18 విద్యుత్ ఉల్లంఘనలు
- January 19, 2023
కువైట్: విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ బృందం ఫర్వానియాలో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీకి చెందిన కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో "బ్యాచిలర్స్" నివసించే ప్రాంతాల్లో విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగ వ్యవస్థలను తనిఖీ చేశారు. టీమ్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్-షమ్మరీ మాట్లాడుతూ.. తమ తనిఖీలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, నీటి దుర్వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జనవరిలో మొత్తం 18 విద్యుత్, నీటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







