మస్జీదులలో లౌడ్ స్పీకర్ల సంఖ్యను పరిమితం చేసిన సౌదీ
- January 20, 2023
సౌదీ: మస్జీదుల్లో బాహ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని పరిమితం చేయాలని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసింది. మస్జీదులలో ప్రార్థన (అధాన్) కోసం కాల్ చేయడానికి ఉపయోగించే బాహ్య లౌడ్ స్పీకర్ల సంఖ్యను నాలుగుగా నిర్ణయించినట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి, షేక్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-షేక్ తెలిపారు. అన్ని మస్జీదుల నుండి నాలుగుకు మించిన బాహ్య లౌడ్స్పీకర్లను తొలగించి, అదనపు వాటిని తర్వాత ఉపయోగం కోసం గోదాములో భద్రపరచాలని లేదా తగినంత సంఖ్యలో లేని మస్జీదులకు వాటిని పంపిణీ చేయాలని డాక్టర్ అల్-షేక్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







