భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్లకు కొత్త రాయబారులను నియమించిన అమీర్
- January 23, 2023
దోహా: భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్లకు కొత్త రాయబారులను అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ నియమించారు. ఈ మేరకు అమీరీ ఉత్తర్వులను జారీ చేశారు. మొహమ్మద్ హసన్ జాబర్ అల్ జబర్ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్లీనిపోటెన్షియరీగా నియమించారు. మలేషియాలో సలాహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సోరూర్ను ప్లీనిపోటెన్షియరీగా అంబాసిడర్గా నియమించారు. అహ్మద్ సాద్ నాసర్ అబ్దుల్లా అల్ హుమైదీని రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్కు ప్లీనిపోటెన్షియరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







