భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్‌లకు కొత్త రాయబారులను నియమించిన అమీర్

- January 23, 2023 , by Maagulf
భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్‌లకు కొత్త రాయబారులను నియమించిన అమీర్

దోహా: భారతదేశం, మలేషియా,  ఫిలిప్పీన్స్‌లకు కొత్త రాయబారులను అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ నియమించారు. ఈ మేరకు అమీరీ ఉత్తర్వులను జారీ చేశారు.  మొహమ్మద్ హసన్ జాబర్ అల్ జబర్‌ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్లీనిపోటెన్షియరీగా నియమించారు. మలేషియాలో సలాహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సోరూర్‌ను ప్లీనిపోటెన్షియరీగా అంబాసిడర్‌గా నియమించారు. అహ్మద్ సాద్ నాసర్ అబ్దుల్లా అల్ హుమైదీని రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్‌కు ప్లీనిపోటెన్షియరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com