బురైమిలో ప్రారంభమైన రాయల్ అశ్వికదళం వార్షిక గుర్రపు రేసులు
- January 27, 2023
మస్కట్: రాయల్ అశ్విక దళం వార్షిక గుర్రపు పందెం బురైమిలోని విలాయత్లో హిస్ హైనెస్ సయ్యద్ ధి యజాన్ హైథమ్ అల్ సైద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ రేసులను రాయల్ అశ్విక దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ కోర్ట్ అఫైర్స్ నిర్వహిస్తుంది. ఫస్ట్ హాప్ లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం మర్జెబ్ ఫోర్ట్ రేసులో రాయల్ అశ్వికదళం గుర్రం మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం ఫోర్ట్ అల్-ఆదిద్ రేసులో హిస్ హైనెస్ సయ్యద్ సౌద్ బిన్ హరీబ్ అల్ సైద్ యాజమాన్యంలోని 'ఆర్బీ కెన్స్మన్' గుర్రం మొదటి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







