బురైమిలో ప్రారంభమైన రాయల్ అశ్వికదళం వార్షిక గుర్రపు రేసులు
- January 27, 2023
మస్కట్: రాయల్ అశ్విక దళం వార్షిక గుర్రపు పందెం బురైమిలోని విలాయత్లో హిస్ హైనెస్ సయ్యద్ ధి యజాన్ హైథమ్ అల్ సైద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ రేసులను రాయల్ అశ్విక దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ కోర్ట్ అఫైర్స్ నిర్వహిస్తుంది. ఫస్ట్ హాప్ లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం మర్జెబ్ ఫోర్ట్ రేసులో రాయల్ అశ్వికదళం గుర్రం మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం ఫోర్ట్ అల్-ఆదిద్ రేసులో హిస్ హైనెస్ సయ్యద్ సౌద్ బిన్ హరీబ్ అల్ సైద్ యాజమాన్యంలోని 'ఆర్బీ కెన్స్మన్' గుర్రం మొదటి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







