హింద్ సిటీగా అల్ మిన్హాద్.. పేరు మార్చిన షేక్ మొహమ్మద్
- January 30, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్లో హింద్ సిటీని ప్రకటించారు. దుబాయ్ పాలకుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అల్ మిన్హాద్ ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాలను 'హింద్ సిటీ'గా మార్చారు. నగరంలో నాలుగు జోన్లు ఉన్నాయి. ఎమిరేట్స్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్, జెబెల్ అలీ-లెహ్బాబ్ రోడ్లతో సహా ప్రధాన రహదారులు ఉన్నాయి. నగరంలో ఎమిరాటీ పౌరుల గృహాలు అధికంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







