దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!
- January 31, 2023
దుబాయ్: ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లారంటూ, సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో విపరీతంగా కథనాలు వచ్చాయి. వీటి పై రష్మిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌంటర్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ, తను మంచి ఫ్రెండ్స్ అని, స్నేహితులు కలిసి టూర్స్ కి వెళ్ళారా? అయినా మా రిలేషన్షిప్ గురించి మేము ఎందుకు అబద్ధం చెప్పాలి? అంటూ కౌంటర్ ఇచ్చింది.
తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు. విజయ్ దేవరకొండతో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫొటోలో కనిపించేలా పోజ్ ఇస్తున్న ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!







