సిరియాకు dhs50 మిలియన్ల అత్యవసర సహాయం: షేక్ మొహమ్మద్
- February 07, 2023
యూఏఈ: భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన సోదర సిరియా ప్రజలకు Dhs 50 మిలియన్ల విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని పంపాలని వైస్ యూఏఈ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. సిరియా సోదరులకు ఎదురైన ఈ గొప్ప విపత్తును ఎదుర్కొనేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, సిరియా ప్రజలకు అండగా ఉంటుందని, ఈ కష్టాన్ని అధిగమించే వరకు వారికి సహాయ హస్తం అందిస్తూనే ఉంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. సిరియాలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా సహాయం అందజేయనున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







