సిరియాకు dhs50 మిలియన్ల అత్యవసర సహాయం: షేక్ మొహమ్మద్
- February 07, 2023
యూఏఈ: భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన సోదర సిరియా ప్రజలకు Dhs 50 మిలియన్ల విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని పంపాలని వైస్ యూఏఈ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. సిరియా సోదరులకు ఎదురైన ఈ గొప్ప విపత్తును ఎదుర్కొనేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, సిరియా ప్రజలకు అండగా ఉంటుందని, ఈ కష్టాన్ని అధిగమించే వరకు వారికి సహాయ హస్తం అందిస్తూనే ఉంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. సిరియాలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా సహాయం అందజేయనున్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









