సిరియాకు dhs50 మిలియన్ల అత్యవసర సహాయం: షేక్ మొహమ్మద్
- February 07, 2023
యూఏఈ: భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన సోదర సిరియా ప్రజలకు Dhs 50 మిలియన్ల విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని పంపాలని వైస్ యూఏఈ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. సిరియా సోదరులకు ఎదురైన ఈ గొప్ప విపత్తును ఎదుర్కొనేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, సిరియా ప్రజలకు అండగా ఉంటుందని, ఈ కష్టాన్ని అధిగమించే వరకు వారికి సహాయ హస్తం అందిస్తూనే ఉంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. సిరియాలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా సహాయం అందజేయనున్నారు.
తాజా వార్తలు
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!







