సిరియాకు dhs50 మిలియన్ల అత్యవసర సహాయం: షేక్ మొహమ్మద్
- February 07, 2023
యూఏఈ: భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన సోదర సిరియా ప్రజలకు Dhs 50 మిలియన్ల విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని పంపాలని వైస్ యూఏఈ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. సిరియా సోదరులకు ఎదురైన ఈ గొప్ప విపత్తును ఎదుర్కొనేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, సిరియా ప్రజలకు అండగా ఉంటుందని, ఈ కష్టాన్ని అధిగమించే వరకు వారికి సహాయ హస్తం అందిస్తూనే ఉంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. సిరియాలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా సహాయం అందజేయనున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







