120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్
- February 11, 2023
యూఏఈ: టర్కీ, సిరియా భూకంపం బాధితులను ఆదుకునేందుకు యూఏఈ చేపట్టిన 'గాలంట్ నైట్/2' ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా టర్కీలో ఇద్దరు వ్యక్తులను ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లు రక్షించాయి. ఇద్దరిలో ఒకరు 11 ఏళ్ల పిల్లవాడు కాగా, రెండోవారు యాభై నుంచి అరవైల మధ్య వయసున్న వ్యక్తి. కహ్రామన్మారాస్ ప్రావిన్స్లోని దాదాపు 120 గంటలపాటు శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు బాధితులను రక్షించేందుకు ఎమిరాటీ బృందం తీవ్రంగా శ్రమించిందని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య నిపుణులు విజయవంతంగా చికిత్స అందించారని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎమిరాటీ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







