120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్
- February 11, 2023
యూఏఈ: టర్కీ, సిరియా భూకంపం బాధితులను ఆదుకునేందుకు యూఏఈ చేపట్టిన 'గాలంట్ నైట్/2' ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా టర్కీలో ఇద్దరు వ్యక్తులను ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లు రక్షించాయి. ఇద్దరిలో ఒకరు 11 ఏళ్ల పిల్లవాడు కాగా, రెండోవారు యాభై నుంచి అరవైల మధ్య వయసున్న వ్యక్తి. కహ్రామన్మారాస్ ప్రావిన్స్లోని దాదాపు 120 గంటలపాటు శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు బాధితులను రక్షించేందుకు ఎమిరాటీ బృందం తీవ్రంగా శ్రమించిందని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య నిపుణులు విజయవంతంగా చికిత్స అందించారని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎమిరాటీ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









