దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- February 11, 2023
దుబాయ్: ఫిబ్రవరి 12న దుబాయ్ మెట్రో పనివేళలను పొడిగిస్తున్నట్లు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) శుక్రవారం ప్రకటించింది. దుబాయ్ మారథాన్ కారణంగా ఆదివారం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయని అథారిటీ తెలిపింది. దుబాయ్ మారథాన్ లో పాల్గొనేవారు దుబాయ్ ఎక్స్పో సిటీకి సులభంగా చేరుకునేలా మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







