ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు
- February 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 53 మంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. 53 మందితో వెళ్తున్న బస్సు అల్-బస్తాన్-వాడి అల్-కబీర్ రోడ్కు వెళ్లే క్వాంటాబ్ అకాబా నుండి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.మిగతా ప్రయాణికుల్లో ఏడుగురికి మోస్తరు గాయాలు కాగా..38 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







