అబుధాబీలో మరో రెండు మెర్స్ కేసుల నమోదు
- June 20, 2015
అబుధాబీలోని ఆరోగ్యశాఖవారి అధీకృత సంస్థ ఐన ద హెల్త్ అథారిటీ ఆఫ్ అబుధాబీ (HAAD) వారి సమాచారం ప్రకారం, మెర్స్ కరొనా వైరస్ సోకి, 65 సంవత్సరాల పరదేశీయ మహిళా మృతిచెందినట్లు తెలిసింది. ఇంకొక కేసు కూడా నమోదైందని, ఐతే ఆ పేషెంటు ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిస్చార్జ్ కావచ్చని తెలిసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి సూచనల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో నివారణాచర్యలు చేపట్టామని, ప్రతిఒక్కరి ఆరోగ్యం, భద్రతను గురించి, ఈ వైరస్ కేసులను స్వీకరించడానికి ఎపిడెమిక్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లు 24 గంటలు పని చేస్తున్నాయని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









