అబుధాబీలో మరో రెండు మెర్స్ కేసుల నమోదు
- June 20, 2015
అబుధాబీలోని ఆరోగ్యశాఖవారి అధీకృత సంస్థ ఐన ద హెల్త్ అథారిటీ ఆఫ్ అబుధాబీ (HAAD) వారి సమాచారం ప్రకారం, మెర్స్ కరొనా వైరస్ సోకి, 65 సంవత్సరాల పరదేశీయ మహిళా మృతిచెందినట్లు తెలిసింది. ఇంకొక కేసు కూడా నమోదైందని, ఐతే ఆ పేషెంటు ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిస్చార్జ్ కావచ్చని తెలిసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి సూచనల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో నివారణాచర్యలు చేపట్టామని, ప్రతిఒక్కరి ఆరోగ్యం, భద్రతను గురించి, ఈ వైరస్ కేసులను స్వీకరించడానికి ఎపిడెమిక్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లు 24 గంటలు పని చేస్తున్నాయని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







