ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.! ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.!
- March 18, 2023
‘ఆస్కార్’ మేనియా నుంచి రామ్ చరణ్ బయటికొచ్చాడు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికన్నా ముందే అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ తాజాగా ఇండియాకి తిరిగొచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్షాని కలిశారు.
అటుపై హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు రామ్ చరణ్కి ఘనంగా స్వాగతం పలికారు.
ఆస్కార్ వేడుకల కన్నా ముందే, అమెరికాలో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. పలు ఆంగ్ల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి, తెలుగు సినిమా గొప్పతనాన్నీ చాటి చెప్పారు. తెలుగు నటుడి సత్తా ఏంటో చూపించారు.
తాజా వార్తలు
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన









