ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.! ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.!
- March 18, 2023
‘ఆస్కార్’ మేనియా నుంచి రామ్ చరణ్ బయటికొచ్చాడు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికన్నా ముందే అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ తాజాగా ఇండియాకి తిరిగొచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్షాని కలిశారు.
అటుపై హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు రామ్ చరణ్కి ఘనంగా స్వాగతం పలికారు.
ఆస్కార్ వేడుకల కన్నా ముందే, అమెరికాలో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. పలు ఆంగ్ల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి, తెలుగు సినిమా గొప్పతనాన్నీ చాటి చెప్పారు. తెలుగు నటుడి సత్తా ఏంటో చూపించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక