ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.! ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.!
- March 18, 2023‘ఆస్కార్’ మేనియా నుంచి రామ్ చరణ్ బయటికొచ్చాడు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికన్నా ముందే అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ తాజాగా ఇండియాకి తిరిగొచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్షాని కలిశారు.
అటుపై హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు రామ్ చరణ్కి ఘనంగా స్వాగతం పలికారు.
ఆస్కార్ వేడుకల కన్నా ముందే, అమెరికాలో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. పలు ఆంగ్ల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి, తెలుగు సినిమా గొప్పతనాన్నీ చాటి చెప్పారు. తెలుగు నటుడి సత్తా ఏంటో చూపించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..