రమదాన్: ఒమన్లో అధికారిక పని గంటలు రీషెడ్యూల్
- March 22, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సివిల్ స్టేట్, ప్రైవేట్ రంగ సంస్థల పరిపాలనా యంత్రాంగానికి చెందిన యూనిట్లలోని ఉద్యోగుల అధికారిక పని గంటలను రీ షెడ్యూల్ చేశారు. కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1. సివిల్ స్టేట్ పరిపాలన యూనిట్స్: అధికారిక పని గంటలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అదే విధంగా ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు.. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉద్యోగులకు అనుకూలమైన షిఫ్టులలో అనుమతించనున్నారు.
రిమోట్ వర్కింగ్: యూనిట్ అధిపతి ఆ యూనిట్లోని పని సౌలభ్యాన్ని అనుసరించి నివాసితుల కోసం రిమోట్ వర్కింగ్ ను అమలు చేస్తారు. అయితే, హాజరు తప్పనిసరి అవసరమయ్యే ఉద్యోగులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. తగ్గించకపోవచ్చు.
2. ప్రైవేట్ రంగ సంస్థలు: ప్రైవేట్ రంగ సంస్థల్లో ముస్లిం కార్మికుల పని గంటలను వారానికి 30 గంటలకు మించకుండా, రోజుకు 6 గంటలకు తగ్గించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







