అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!
- March 24, 2023త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ సమాచారం.
కాగా, ఈ సినిమాని ఎలాగైనా అక్టోబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, మహేష్ బాబుకి అక్టోబర్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. గతంలో పేద్ద ఫెయిల్యూర్ ట్రాకే వుంది అక్టోబర్తో మహేష్ బాబుకి.
ఆ సెంటిమెంట్తోనే అక్టోబర్ రిలీజ్ వద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబు కూడా అక్టోబర్ రిలీజ్ పట్ల అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు.
పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్లో మహేష్ బాబు ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..