అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!
- March 24, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ సమాచారం.
కాగా, ఈ సినిమాని ఎలాగైనా అక్టోబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, మహేష్ బాబుకి అక్టోబర్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. గతంలో పేద్ద ఫెయిల్యూర్ ట్రాకే వుంది అక్టోబర్తో మహేష్ బాబుకి.
ఆ సెంటిమెంట్తోనే అక్టోబర్ రిలీజ్ వద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబు కూడా అక్టోబర్ రిలీజ్ పట్ల అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు.
పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్లో మహేష్ బాబు ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









