భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!
- March 25, 2023యూఏఈ: వీధుల్లో భిక్షాటన చేస్తే 5 వేల దిర్హాంల జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (పిపి) హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను విడుదల చేసింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని ఆమోదించడంలో ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021లోని ఆర్టికల్ 475 ప్రకారం.. ఎవరైనా భౌతిక ప్రయోజనం లేదా ఏదైనా రూపంలో లేదా ఏదైనా ప్రయోజనం కోసం అభ్యర్థించడం ద్వారా యాచించడం నేరామని పేర్కొంది. భిక్షాటన చేస్తూ దొరికిన వారికి 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని, Dhs 5,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!