భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!
- March 25, 2023
యూఏఈ: వీధుల్లో భిక్షాటన చేస్తే 5 వేల దిర్హాంల జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (పిపి) హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను విడుదల చేసింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని ఆమోదించడంలో ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021లోని ఆర్టికల్ 475 ప్రకారం.. ఎవరైనా భౌతిక ప్రయోజనం లేదా ఏదైనా రూపంలో లేదా ఏదైనా ప్రయోజనం కోసం అభ్యర్థించడం ద్వారా యాచించడం నేరామని పేర్కొంది. భిక్షాటన చేస్తూ దొరికిన వారికి 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని, Dhs 5,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







