ఖైరాన్లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి
- March 26, 2023
కువైట్: ఖైరాన్లో ఇద్దరు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఖైరాన్ ప్రాంతంలో కయాకింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు. మృతులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సుకేష్, పతనంతిట్టకు చెందిన జోసెఫ్ మత్తాయి (టిజో)గా గుర్తించారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వారిద్దరూ లులు ఎక్స్ఛేంజ్ కువైట్లో పనిచేస్తున్నారు. 44 ఏళ్ల సుకేష్ కార్పొరేట్ మేనేజర్గా పని చేస్తుండగా.. 29 ఏళ్ల టిజో అసిస్టెంట్ అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







