కువైట్లో యథావిధిగా పనిచేసిన పాఠశాలలు
- March 27, 2023కువైట్: ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం అయ్యాయి. కొన్ని పాఠశాల మైదానాల్లో పాక్షికంగా నీటి గుంటలు ఏర్పడ్డాయి. పరిస్థితులను అధ్యయనం చేసిన కువైట్ విద్యాశాఖ పాఠశాలలను యథావిధిగా కొనసాగించినట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల తర్వాత కూడా అన్ని విద్యా సౌకర్యాలు సురక్షితంగా.. చక్కగా పనిచేశాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వెహెయిదా తెలిపారు. విద్యార్థులు, బోధన, పరిపాలనా సిబ్బంది భద్రతకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వాతావరణ శాఖతో విద్యామంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం నాటికి క్రమంగా వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు