ఆ రెండు రంగాల్లోని ప్రవాసుల విద్యా సర్టిఫికేట్ల తనిఖీ..!
- April 03, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ రంగాలలో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తున్నామని, చట్టాల ప్రకారం వారి భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్(PAM) ప్రకటించింది. తనిఖీలో భాగంగా అకడమిక్ సర్టిఫికెట్లు చెల్లవని రుజువైన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి ఆదేశాల ఆధారంగా అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16,000 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు.. వారిపై తదుపరి విచారణ జరుగుతుందని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో అథారిటీ ప్రకటన ప్రాధన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం
- బ్రెజిల్లో భారీ ఆపరేషన్–60 మంది గ్యాంగ్ సభ్యుల హతం
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!







