హమద్ విమానాశ్రయంలో 3,579.5 గ్రాముల హషీష్ సీజ్
- April 04, 2023
దోహా: దేశంలోకి హషీష్ (గంజాయి)ని అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అథారిటీ భగ్నం చేసింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ని తనిఖీ చేయగా.. 3,579.5 గ్రాముల హషీష్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితులు సబ్బుల ప్యాకింగ్లో హషీష్ను దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్ని,స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం లేటేస్ట్ టెక్నాలజీ పరికరాల ఉపయోగం, నిరంతర శిక్షణతో ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







