హమద్ విమానాశ్రయంలో 3,579.5 గ్రాముల హషీష్ సీజ్
- April 04, 2023
దోహా: దేశంలోకి హషీష్ (గంజాయి)ని అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అథారిటీ భగ్నం చేసింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ని తనిఖీ చేయగా.. 3,579.5 గ్రాముల హషీష్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితులు సబ్బుల ప్యాకింగ్లో హషీష్ను దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్ని,స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం లేటేస్ట్ టెక్నాలజీ పరికరాల ఉపయోగం, నిరంతర శిక్షణతో ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







