హమద్ విమానాశ్రయంలో 3,579.5 గ్రాముల హషీష్ సీజ్
- April 04, 2023
దోహా: దేశంలోకి హషీష్ (గంజాయి)ని అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అథారిటీ భగ్నం చేసింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ని తనిఖీ చేయగా.. 3,579.5 గ్రాముల హషీష్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితులు సబ్బుల ప్యాకింగ్లో హషీష్ను దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్ని,స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం లేటేస్ట్ టెక్నాలజీ పరికరాల ఉపయోగం, నిరంతర శిక్షణతో ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







