ఇమామ్లు, మ్యూజిన్లకు గోల్డెన్ వీసా: షేక్ హమ్దాన్
- April 16, 2023దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అనేక మంది ఇమామ్లు, బోధకులు, మత పరిశోధకులకు గోల్డెన్ రెసిడెన్సీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్న ఇమామ్లు, మ్యూజిన్లు, బోధకులు, ముఫ్తీలు, మతపరమైన పరిశోధకులు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా ఉంటూ తమ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఎమిరేట్ మీడియా కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక