భోజనం తర్వాత నిద్ర.! ఆరోగ్యం జర భద్రం సుమా.!
- May 17, 2023పుష్టిగా భోజనం చేశాకా, సుష్టిగా ఓ కునుకు లాగించేయడం చాలా మందికి అలవాటుగా వుంటుంది. కానీ, ఆ అలవాటు ఆరోగ్యానికి అత్యంత చేటుగా ఆహార నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువుల జీర్ణ ప్రక్రియ విచ్చిన్నం కావడంతో, అజీర్తి సమస్యలు తలెతుత్తుతాయ్.
ఇదే అలవాటుగా మారితే, జీర్ణ ప్రక్రియ క్రమ క్రమంగా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే భోజనం తర్వాత పండ్లు తినడం కూడా మంచిది కాదంటున్నారు. భోజనానికి రెండు గంటలు ముందు అయినా, రెండు గంటల తర్వాత అయినా పండ్లను సేవిస్తే మంచిది.
భోజనం తర్వాత ధూమపానం చేయడం, టీ, కాఫీలు తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
సో, ఇలాంటి అలవాట్లు వున్న వారు ఆరోగ్యం మీద ఏ మాత్రం శ్రద్ధ వున్నా వాటికి దూరంగా వుంటే మంచిదని నిఫుణుల సూచన.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం