ఫర్వానియా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

- May 18, 2023 , by Maagulf
ఫర్వానియా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని ఫర్వానియా గవర్నరేట్ గవర్నర్ హెచ్‌ఈ షేక్ మిషాల్ జబర్ అబ్దుల్లా జబర్ అల్సబాను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిశారు. భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి సహకారం అందజేస్తున్నందుకు భారత రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్ అబ్బాసియా, ఫర్వానియా, ఖైతాన్‌తో సహా దాని అధికార పరిధిలో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com