ఫర్వానియా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 18, 2023
కువైట్: కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ షేక్ మిషాల్ జబర్ అబ్దుల్లా జబర్ అల్సబాను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిశారు. భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి సహకారం అందజేస్తున్నందుకు భారత రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్ అబ్బాసియా, ఫర్వానియా, ఖైతాన్తో సహా దాని అధికార పరిధిలో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









