ఫర్వానియా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 18, 2023
కువైట్: కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ షేక్ మిషాల్ జబర్ అబ్దుల్లా జబర్ అల్సబాను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిశారు. భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి సహకారం అందజేస్తున్నందుకు భారత రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్ అబ్బాసియా, ఫర్వానియా, ఖైతాన్తో సహా దాని అధికార పరిధిలో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







