ఫర్వానియా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 18, 2023
కువైట్: కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ షేక్ మిషాల్ జబర్ అబ్దుల్లా జబర్ అల్సబాను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిశారు. భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి సహకారం అందజేస్తున్నందుకు భారత రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్ అబ్బాసియా, ఫర్వానియా, ఖైతాన్తో సహా దాని అధికార పరిధిలో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







