వాయిదాల విక్రయాలను నిలిపివేయనున్న ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు..!
- May 20, 2023
కువైట్: ప్రధాన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు వాయిదాల పద్దతిలో వస్తువుల అమ్మకాలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా రంగాల్లోని కంపెనీలు అధ్యయనం చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాయిదాలలో విక్రయించే వస్తువుల విలువను ప్రకటించిన ధర కంటే పెంచకూడదని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత కంపెనీలు ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. 3 సంవత్సరాలకు మించని వ్యవధిలో సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించడానికి ఐదు వేల దినార్లకు వాయిదాల అమ్మకాలను సీలింగ్ను సెట్ చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ కంపెనీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రధాన కంపెనీలు వాయిదాల విక్రయాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







