రాయబారులకు శుభాకాంక్షలు తెలిపిన మెజెస్టి ది సుల్తాన్
- June 20, 2023
మస్కట్: అల్ బరాకా ప్యాలెస్లో సోమవారం సుల్తానేట్ ఆఫ్ ఒమన్కు నియమించబడిన అనేక దేశాల రాయబారుల ధ్రువీకరణ పత్రాలను హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్వీకరించారు. మెజెస్టి ది సుల్తాన్ నుంచి లెంకా మిహాలికోవా (స్లోవాక్ రిపబ్లిక్), పాస్కల్ హుబెర్ గ్రెగోయిర్(బెల్జియం), ఆల్ఫ్రెడ్ గకుబా కాలిసా(రిపబ్లిక్ ఆఫ్ రువాండా), గై ఇబ్రహీం మెంబౌరౌ(గాబోనీస్ రిపబ్లిక్), డాంగ్ జువాన్ డంగ్(సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం), వ్లాదిమిర్ ఆండ్రెస్ గొంజాలెజ్(రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), నూనో వాల్టియర్ మథియాస్(రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్),కార్లోస్ రోడోల్ఫో జపాటా(పెరూ రిపబ్లిక్), సాసో పోడ్లెస్నిక్(రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా)లు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
ఒమానీ ప్రజలు, వారి దేశాల పౌరుల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాలలో ఒమన్తో తమ దేశాల సంబంధాలను ప్రోత్సహించడానికి వారు చిత్తశుద్ధితో కృషి చేయాలని సుల్తాన్ కోరారు. హిస్ మెజెస్టి ది సుల్తాన్ రాయబారులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









