దోఫర్లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
- July 01, 2023
మస్కట్: జూన్ 30న ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లోని ఒక పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు వాడి దర్బాత్లో మునిగిపోయిన సంఘటనపై స్పందించాయని, అక్కడ బృందాలు వ్యక్తిని బయటకు తీసి అత్యవసర వైద్య సంరక్షణ అందించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు CDAA తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







