ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది.
- May 17, 2016
ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధానికి సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా 12 ముఖ్యమైన అంశాలతో ప్రధానికి నివేదిక అందజేశారు. సమావేశం అనంతరం ప్రధానితో చంద్రబాబు 20నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్ టక్కర్, ఉన్నతాధికారులు ఉన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా * 2014-15 రెవెన్యూ లోటు భర్తీ * అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం * పోలవరం ప్రాజెక్టుకి నిధులు * సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి తోడ్పాటు * విభజన చట్టంలోనే షెడ్యూల్ 9, 10, 13లోని కార్పొరేషన్లు, సంస్థల విభజన * నియోజకవర్గాల పునర్విభజన * ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ * ఎఫ్ఆర్బీఎం పరిధి పెంపు * షెడ్యూల్ 13 విద్యాసంస్థలకు నిధులు * రాష్ట్రంలో కొత్త కేంద్రసంస్థల ఏర్పాటు
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









