టీటీడీ పాలకమండలి ప్రకటన-కొత్త సభ్యులు వీరే
- August 26, 2023
తిరుమల: టీటీడీ నూతన పాలక మండలి ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ పాలక మండలిని ప్రకటించింది.
1. పొన్నాడ వెంకట సతీశ్ కుమార్, ఎమ్మెల్యే
2. సామినేని ఉదయభాను , ఎమ్మెల్యే
3. తిప్పే స్వామి, ఎమ్మెల్యే
4. సిద్ధవటం యానదయ్య
5. అశ్వర్థ నాయక్
6. మేక శేషుబాబు
7. ఆర్ . వెంకట సుబ్బారెడ్డి
8. సీతారామ రెడ్డి
9. జి. వెంకట సుబ్బరాజు u
10. శరత్ చంద్రారెడ్డి y
11. రాంరెడ్డి సాముల
12. పళనిస్వామి
13. ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి
14. గడ్డం సీతారెడ్డి
15. కృష్ణమూర్తి వైద్యనాథన్
16. వెంకట సుధీర్ కుమార్
17. సుదర్శన్ వేణు
18. నాగ సత్యం
19.ఆర్ వీ దేశ్ పాండే
20. అమోల్ కాలే (మహారాష్ట్ర)
21.డాక్టర్ ఎస్ శంకర్
22. మిలింద్ సర్వకర్ (మహారాష్ట్ర)
23. డాక్టర్ కీర్తన్ దేశాయ్
24. సౌరభ్ బోరా
ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్త పాలకమండలని ఖరారు చేసింది. ఎమ్మేల్యే కోటాలో పోన్నాడ సతీష్,సామినేని ఉదయభాను,తిప్పేస్వామికి అవకాశం దక్కింది. ఇక తెలంగాణ నుంచి శరత్, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు,యానదయ్య,కర్నులు నుంచి సీతారామిరెడ్డి,గోదావరి జిల్లా నుంచి సుబ్బారాజు,సిద్దారాఘరావు కుమారుడు సుధీర్,అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే,సౌరభ్ బోరా,మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్,కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండే కు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







