దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- September 14, 2023
దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో డ్రా లో $1 మిలియన్లను భారతీయ జాతీయుడు గెలుపొందాడు. యూఏఈలో ఉన్న సయ్యద్ అలీ బతుషా తివాన్షా అనే భారతీయ పౌరుడు మిలీనియం మిలియనీర్ సిరీస్ 434లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను ఆగస్టు 30న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్ నంబర్ 4392తో ఈ విజయాన్ని సాధించాడు. తివాన్షా ప్రస్తుతం తమ కాంటాక్ట్ లోకి రాలేదని, నిర్వాహకులు వెల్లడించారు. 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభం నుండి $1 మిలియన్ గెలుచుకున్న 215వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









