మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
- September 20, 2023
మక్కా: మక్కా, మదీనాలలో 100 కంటే ఎక్కువ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సౌదీ హజ్చ ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ, అనేక ఏజెన్సీల భాగస్వాములతో సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. హజ్ మరియు ఉమ్రా యాత్రికుల అనుభవాలను మెరుగుపరచడానికి డోయోఫ్ ఆఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. సోమవారం మక్కాలోని హీరా కల్చరల్ నైబర్హుడ్లో "పార్టనర్స్" అనే కార్యక్రమంలో అల్-రబియా పాల్గొని ప్రసంగించారు. మక్కాలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి టిక్కెట్ల బుకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







