మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
- September 20, 2023
మక్కా: మక్కా, మదీనాలలో 100 కంటే ఎక్కువ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సౌదీ హజ్చ ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ, అనేక ఏజెన్సీల భాగస్వాములతో సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. హజ్ మరియు ఉమ్రా యాత్రికుల అనుభవాలను మెరుగుపరచడానికి డోయోఫ్ ఆఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. సోమవారం మక్కాలోని హీరా కల్చరల్ నైబర్హుడ్లో "పార్టనర్స్" అనే కార్యక్రమంలో అల్-రబియా పాల్గొని ప్రసంగించారు. మక్కాలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి టిక్కెట్ల బుకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి







