మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
- September 20, 2023
మక్కా: మక్కా, మదీనాలలో 100 కంటే ఎక్కువ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సౌదీ హజ్చ ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ, అనేక ఏజెన్సీల భాగస్వాములతో సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. హజ్ మరియు ఉమ్రా యాత్రికుల అనుభవాలను మెరుగుపరచడానికి డోయోఫ్ ఆఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. సోమవారం మక్కాలోని హీరా కల్చరల్ నైబర్హుడ్లో "పార్టనర్స్" అనే కార్యక్రమంలో అల్-రబియా పాల్గొని ప్రసంగించారు. మక్కాలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి టిక్కెట్ల బుకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









