38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- September 22, 2023
కువైట్: మోసం, దొంగతనం, నమ్మక ద్రోహం వంటి 38 క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న భారతీయ ప్రవాసిని కువైట్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక నివేదికల ప్రకారం.. అతను ఒక మిలియన్ దినార్ల వరకు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే అతని రెసిడెన్సీ గడువు ముగిసిందని కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సబా అల్-నాసర్ ప్రాంతంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని పట్టుకుంది. పోలీసు అధికారులు అతడిని వివరాలు అడగగా.. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









