38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- September 22, 2023
కువైట్: మోసం, దొంగతనం, నమ్మక ద్రోహం వంటి 38 క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న భారతీయ ప్రవాసిని కువైట్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక నివేదికల ప్రకారం.. అతను ఒక మిలియన్ దినార్ల వరకు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే అతని రెసిడెన్సీ గడువు ముగిసిందని కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సబా అల్-నాసర్ ప్రాంతంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని పట్టుకుంది. పోలీసు అధికారులు అతడిని వివరాలు అడగగా.. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







