రాజీవ్ గాంధీ వర్థంతి, నివాళులు అర్పించిన ప్రముకులు
- May 20, 2016
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 25వ వర్థంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. దిల్లీలోని రాజీవ్ సమాధి వీరభూమి వద్ద పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ సమాధి వద్ద నివాళులర్పించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









