ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ సంఘీభావం
- October 08, 2023
యూఏఈ: హెరాత్కు వాయువ్యంగా సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు.వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ తన ప్రగాఢ సంతాపాన్ని మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఈ విషాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..