దోహా మెట్రో సర్వీస్ పనిగంటలు పొడిగింపు
- November 06, 2023
దోహా: AFC ఛాంపియన్స్ లీగ్ 2023 కోసం దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీసులు తమ మెట్రో సర్వీస్ను తెల్లవారుజామున 2 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. క్రిస్టియానో రొనాల్డో, అల్-నాసర్లోని అతని సహచరులు ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో AFC ఛాంపియన్స్ లీగ్ కోసం మంగళవారం( నవంబర్ 7)న అల్ దుహైల్తో తలపడతారు. ఈ మ్యాచ్కు స్థానిక, జిసిసి అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. ఆ రోజున ఊహించిన ప్రేక్షకులకు అనుగుణంగా మెట్రో రన్నింగ్ సమయాలను సడలించారు. మెట్రోలింక్ M311 రోజు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్కు బదులుగా అల్ సూడాన్ బస్ స్టేషన్కు/నుండి నడుస్తుందని పేర్కొంది. స్పోర్ట్ సిటీ, అల్ వాబ్ సర్వీస్ ఏరియాలు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్కు బదులుగా అల్ వాబ్ క్యూఎల్ఎమ్ మెట్రో స్టేషన్ ద్వారా సేవలు అందించబడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









