దోహా మెట్రో సర్వీస్ పనిగంటలు పొడిగింపు
- November 06, 2023
దోహా: AFC ఛాంపియన్స్ లీగ్ 2023 కోసం దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీసులు తమ మెట్రో సర్వీస్ను తెల్లవారుజామున 2 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. క్రిస్టియానో రొనాల్డో, అల్-నాసర్లోని అతని సహచరులు ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో AFC ఛాంపియన్స్ లీగ్ కోసం మంగళవారం( నవంబర్ 7)న అల్ దుహైల్తో తలపడతారు. ఈ మ్యాచ్కు స్థానిక, జిసిసి అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. ఆ రోజున ఊహించిన ప్రేక్షకులకు అనుగుణంగా మెట్రో రన్నింగ్ సమయాలను సడలించారు. మెట్రోలింక్ M311 రోజు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్కు బదులుగా అల్ సూడాన్ బస్ స్టేషన్కు/నుండి నడుస్తుందని పేర్కొంది. స్పోర్ట్ సిటీ, అల్ వాబ్ సర్వీస్ ఏరియాలు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్కు బదులుగా అల్ వాబ్ క్యూఎల్ఎమ్ మెట్రో స్టేషన్ ద్వారా సేవలు అందించబడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!