గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......
- May 24, 2016
గల్ఫ్ వలస వెళ్లిన మహిళల ఆవేదనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ స్పందించాలని ఏపీ ఐటీశాఖ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి కోరారు. రాయలసీమ నుంచి గల్ఫ్కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాధిత మహిళలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సుష్మా స్వరాజ్కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









