సౌదీలో ‘విజిటింగ్ ఇన్వెస్టర్’ వీసా జారీ ప్రారంభం
- November 07, 2023
రియాద్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA), పెట్టుబడి మంత్రిత్వ శాఖ సహకారంతో "విజిటింగ్ ఇన్వెస్టర్" పేరుతో ఎలక్ట్రానిక్ బిజినెస్ విజిట్ వీసాల జారీ రెండవ దశను ప్రారంభించింది. వ్యాపార సందర్శన వీసా రెండవ దశ ప్రపంచంలోని అనేక దేశాలను కవర్ చేస్తుంది. ఈ మేరకు పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) తన X(ట్విటర్) ఖాతాలో ఒక ప్రకటన షేర్ చేసింది. MOFA సౌదీ అరేబియాలో కొత్త వెంచర్ను ప్రారంభించాయని, సౌదీ విజన్ 2030కి అనుగుణంగా, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రాజెక్ట్లను ప్రారంభించడానికి 'విజిటింగ్ ఇన్వెస్టర్' వీసాను ప్రవేశపెట్టడం ద్వారా, పెట్టుబడులను సులభతరం చేయడం మరియు వాణిజ్య అవకాశాలను మెరుగుపరచడం ఈ నిర్ణయం లక్ష్యమన్నారు. ఈ వీసా విదేశీ పెట్టుబడిదారులు రాజ్యం అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ల్యాండ్స్కేప్ను అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!







