ఇజ్రాయెల్ దాడుల్లో 10,000 దాటిన మృతులు
- November 07, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 10,000 దాటిందని గాజా స్ట్రిప్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 10,022 మంది మరణించినట్లు గాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రే ప్రకటించారు. యుద్ధం మొదలై నెల రోజులు దగ్గర పడుతుంది. అక్టోబరు 7న హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్లో 1,400 మంది చనిపోగా.. ఇజ్రాయోల్ ప్రతీకార దాడుల్లో 10 వేలకుపైగా పాలస్తీయన్లు మరణించారు. హమాస్ కిడ్నాప్ చేసిన 240 మందికి పైగా బందీలను విడిపించే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!