ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు మృతి
- November 18, 2023
చెన్నై: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ కు భార్య, ముగ్గురు కుమారులు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి మధుసూధన రావు విజయవాడలో ప్రముఖ వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!