ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు మృతి

- November 18, 2023 , by Maagulf
ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు మృతి

చెన్నై: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ కు భార్య, ముగ్గురు కుమారులు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి మధుసూధన రావు విజయవాడలో ప్రముఖ వైద్య నిపుణులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com