39 మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్
- November 26, 2023
ఇజ్రాయెల్: శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం హమాస్ 13 మంది బందీలను విడిచిన తర్వాత 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్లోని జైలు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. విముక్తి పొందిన పాలస్తీనా ఖైదీలలో మహిళలు ఉండగా.. హమాస్ విడుదల చేసిన బందీలలో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఈ ఒప్పందం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 50 మంది ఇజ్రాయిలీలను మరియు 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేయడానికి సంధీ కుదిరింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు 39 మందిని విడుదల చేసిన అదే రోజున 17 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేసినట్లు పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ అడ్వకేసీ గ్రూప్ నివేదించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









