39 మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్
- November 26, 2023
ఇజ్రాయెల్: శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం హమాస్ 13 మంది బందీలను విడిచిన తర్వాత 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్లోని జైలు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. విముక్తి పొందిన పాలస్తీనా ఖైదీలలో మహిళలు ఉండగా.. హమాస్ విడుదల చేసిన బందీలలో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఈ ఒప్పందం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 50 మంది ఇజ్రాయిలీలను మరియు 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేయడానికి సంధీ కుదిరింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు 39 మందిని విడుదల చేసిన అదే రోజున 17 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేసినట్లు పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ అడ్వకేసీ గ్రూప్ నివేదించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







