39 మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్
- November 26, 2023
ఇజ్రాయెల్: శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం హమాస్ 13 మంది బందీలను విడిచిన తర్వాత 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్లోని జైలు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. విముక్తి పొందిన పాలస్తీనా ఖైదీలలో మహిళలు ఉండగా.. హమాస్ విడుదల చేసిన బందీలలో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఈ ఒప్పందం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 50 మంది ఇజ్రాయిలీలను మరియు 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేయడానికి సంధీ కుదిరింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు 39 మందిని విడుదల చేసిన అదే రోజున 17 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేసినట్లు పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ అడ్వకేసీ గ్రూప్ నివేదించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







