మార్చి 2024 నాటికి కువైట్ విమానాలు.. అకాసా ఎయిర్
- December 12, 2023
కువైట్ : దివంగత బిలియనీర్ రాకేష్ జున్జున్వాలా-మద్దతుగల అకాసా ఎయిర్ మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆకాసా ఎయిర్ సీఈఓ వినయ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోందని తెలిపారు. తక్కువ-ధర క్యారియర్కు ప్రారంభ గమ్యస్థానాలు కువైట్, దోహా, జెడ్డా మరియు రియాద్ కాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మరియు మాల్దీవులు రెండవ దశలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. విమానయాన సంస్థ విదేశాలకు వెళ్లేందుకు సెప్టెంబర్లో భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు కార్యకలాపాల కోసం మరుసటి నెలలో ట్రాఫిక్ హక్కులను మంజూరు అయ్యాయి. అయితే ఇది ఇప్పటికీ ఆ దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







