మార్చి 2024 నాటికి కువైట్ విమానాలు.. అకాసా ఎయిర్
- December 12, 2023
కువైట్ : దివంగత బిలియనీర్ రాకేష్ జున్జున్వాలా-మద్దతుగల అకాసా ఎయిర్ మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆకాసా ఎయిర్ సీఈఓ వినయ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మార్చి 2024 చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోందని తెలిపారు. తక్కువ-ధర క్యారియర్కు ప్రారంభ గమ్యస్థానాలు కువైట్, దోహా, జెడ్డా మరియు రియాద్ కాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మరియు మాల్దీవులు రెండవ దశలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. విమానయాన సంస్థ విదేశాలకు వెళ్లేందుకు సెప్టెంబర్లో భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు కార్యకలాపాల కోసం మరుసటి నెలలో ట్రాఫిక్ హక్కులను మంజూరు అయ్యాయి. అయితే ఇది ఇప్పటికీ ఆ దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







