‘సైంధవ్’ స్టోరీ అదేనా.?
- December 14, 2023
విక్టరీ వెంకటేష్ నటిస్తున్నతాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ సినిమా సిరీస్లతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
కాగా, ఈ సినిమాకి సంబంధించి కథ ఇదేనంటూ ఓ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రీ కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట.
అరుదైన వ్యాధితో బాధపడే కూతురు, అదే తరహా వ్యాధితో బాధపడే విలన్.. కూతురుని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం, అదే సమయంలో తనను తాను కాపాడుకోవడానికి విలన్ చేసే యత్నాలు.. ఇద్దరికీ ఒకటే అవసరం.!
ఈ తరహా నేపథ్యంలోనే ‘సైంధవ్’ స్టోరీ వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరోకీ, విలన్కీ మధ్య సాగే పోరాటం తెరపై అత్యద్భుతంగా సృస్టించాడట శైలేష్ కొలను.
యాక్షన్ ఘట్టాల ప్రధానంగా ఈ సినిమా స్క్రీన్ప్లే వుంటుందట. అలాగే హృద్యమైన సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇటీవల తండ్రీ కూతురి నేపథ్యంలో వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ కూడా విక్టరీ కొడతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







