ప్రభుత్వ ఉద్యోగులకు Dh152 మిలియన్ల బోనస్‌

- December 25, 2023 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులకు Dh152 మిలియన్ల బోనస్‌

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభుత్వ ఉద్యోగులకు 152 మిలియన్ దిర్హాన్ల బోనస్‌ను ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్,  ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మార్గదర్శకత్వంలో పనితీరు ఆధారిత బోనస్ 2023 డిసెంబర్ 24న ఆమోదించారు. ఈ బోనస్ ఉద్యోగులను మరింత రాణించేలా ప్రోత్సహించడానికి మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com