ఇరాక్ ఎడారిలో ఇద్దరు కువైటీల కిడ్నాప్
- December 26, 2023
కువైట్: ఇరాక్లోని ఎడారి ప్రాంతంలో వేటకు వెళ్లి కిడ్నాప్కు గురైన ఇద్దరు కువైటీల కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయని అధికారులు సోమవారం తెలిపారు. అన్బర్ మరియు సలావుద్దీన్ ప్రావిన్సుల మధ్య ఎడారి ప్రాంతంలో ఆదివారం కిడ్నాప్ జరిగినట్లు పోలీసు కల్నల్ వెల్లడించారు. అయితే, ఇరాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కువైట్ జాతీయుడి కిడ్నాప్ మాత్రమే జరిగిందని ప్రకటించింది. ఇదే విషయంపై కువైట్ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్తో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్ మాట్లాడారు. కువైటీలు ప్రయాణిస్తున్న వాహనంనూ కొందరు ముష్కరులు దాడి చేశారని, అనంతరం ఇద్దరు కువైట్లతో సంబంధాలు తెగిపోయాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!